1. కిసాన్ సమ్మాన్ యోజన పతకాన్ని విస్తరించిన కేంద్ర ప్రభుత్వం
దేశం లో ఉన్న అర్హులైన రైతులందరికీ ఏటా 6 వేల రూపాయల సాయం అందించబోతున్నారు .
చిన్న , సన్న కారు రైతులకు , జీఎస్టీ పరిధిలోకి రాని వ్యాపారులకు పింఛను పథకం అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది .
2. కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు
దేశం లో ఉన్న అర్హులైన రైతులందరికీ ఏటా 6 వేల రూపాయల సాయం అందించబోతున్నారు .
చిన్న , సన్న కారు రైతులకు , జీఎస్టీ పరిధిలోకి రాని వ్యాపారులకు పింఛను పథకం అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది .
2. కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు
3. ఆంధ్ర ప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ ( ఎసిబి ) డైరెక్టర్ జనరల్ గా కుమార్ విశ్వజిత్ భాద్యతలు చేపట్టారు .
4. ఆంధ్ర ప్రదేశ్ లో ని పాఠశాలల మధ్యాహ్న భోజన పథకానికి వైఎస్ఆర్ అక్షయపాత్ర గా నామకరణం చేశారు .
5. ఆంధ్ర ప్రదేశ్ లో అభయహస్తం పథకం
డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలకు 2009 లో అప్పటి ప్రభుత్వం అభయహస్తం పింఛను పథకం అమల్లోకి తెచ్చింది
18 ఏళ్ళు , ఆ పై బడిన డ్వాక్రా మహిళలకు ఏడాది కి 365 రూపాయలు ప్రీమియం చొప్పున 60 ఏళ్ళ వయసు వచ్చే వరకు చెల్లిస్తూపోతే ఆ తరువాత ప్రతి నెల 500 రూపాయలు చొప్పున పింఛను అందించడం ఈ పథకం ఉద్దేశం .
ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం 65 ఏళ్లుగా ఉన్న అర్హత వయస్సు 60 ఏళ్లకు తగ్గించింది .
6. నౌకాదళ 24వ అధిపతి గా అడ్మిరల్ కరంబైర్ సింగ్
2021 వరకు కరం బీర్ సింగ్ ఈ పదవి లో కొనసాగనున్నారు.
7. 6.1 శాతం గా నిరుద్యోగ స్థాయి - 45 ఏళ్ళల్లో ఇదే అధికం .
8. బిమ్ స్టెక్ తో సంబంధాలు బలోపేతం
బిమ్ స్టెక్ లో భారత్ తో పాటు శ్రీలంక , బాంగ్లాదేశ్ , మయన్మార్ , థాయిలాండ్ , నేపాల్ , భూటాన్ , మారిషస్ దేశాలున్నాయి .
బిమ్ స్టెక్ దేశాధినేతలందరూ ప్రధాని మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి విచ్చేసారు .
No comments:
Post a Comment