Thursday, January 31, 2019

31-01-2019 - ఈనాడు - ఆంధ్ర ప్రదేశ్ - Important Points


1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకం 

- అన్నదాత సుఖీభవ 
- ఎకరాకు 2500 తక్షణ
 సహాయం 

2. ఫిబ్రవరి 1న కేంద్రం 2019 20 కి తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది 
- సాధారణంగా ఎన్నికలకు ముందు తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశ పెడితే తర్వాత ఏర్పాటయ్యే ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను తీసుకు రావడం ఆనవాయితీ.
- దీనిని ఆర్థిక శాఖ మంత్రి  లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు

3. ఏపీలో ఒకే రాష్ట్రం ఒకే శ్రేణి విధానం ప్రారంభం 

- దీనిని మంత్రి అచ్చం నాయుడు ప్రారంభించారు దీని ప్రకారం ఏపీ రాష్ట్రంలో ఏ జిల్లాలో వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించిన ఏపీ 39 శ్రేణిలో ఉండనుంది 
- దీనిని ఆంగ్లంలో వన్ సిరీస్ అని అంటారు

4. ఖైదీల పై నిఘా - ఫినిక్స్

- సాఫ్ట్వేర్ రూపొందించిన ఖైదీ అమిత్ మిశ్రా
- మొదట హర్యానా లోని అన్ని కారాగారాల్లో వినియోగం

5. నేవీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పవార్

- ఈ పదవికి వైస్ అడ్మిరల్ ఎంఎస్ పవర్ నియమితులయ్యారు 
- ఈ పదవిలో ఇంతకముందు జి అశోక్ కుమార్ ఉన్నారు

No comments:

Post a Comment